కృష్ణాకు స్థిరంగా వరదశ్రీశైలం పది గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల573 అడుగులకు చేరిన నాగార్జునసాగర్ నీటిమట్టంహైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: నీలవేణి పరవళ్లు కొనసాగుతున్నాయి. ఎగువ న�
శ్రీశైలం | శ్రీశైలానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. ఎగువ కురిసిన భారీ వర్షాలకు కృష్ణానదీకి వరద పోటెత్తడంతో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండి క్రస్టుగేట్లు ఎత్తారు.
నాగార్జున సాగర్| నాగార్జున సాగర్కు వరద పోటెత్తుతున్నది. ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో సాగర్లోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టులోకి 1,11,310 క్యూసెక్కుల వరద వస్తుండగా, 9,154 క్యూసెక
శ్రీశైలం, సాగర్కు కొనసాగుతున్న వరద | కృష్ణా బేసిన్లోని జలాశయాలకు వరద కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాలతో పాటు, నది పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వరద వచ్చి
నందికొండ, జూలై 20: అరుదుగా కనిపించే నీటి కుక్కలు నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ రిజర్వాయర్లో సం దడి చేస్తున్నాయి. సాగర్ జలాశయం నీటిమట్టం పెరుగుతుండటంతో నీటికుక్కలు రిజర్వాయర్ నీటిమట్టం వద్ద, లాంచీ స�
శ్రీశైలానికి భారీగా| ఎగువన ఉన్న జూరాలలో 13 గేట్లు ఎత్తివేయడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నది. దీంతో శ్రీశైలంలోకి 88,051 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 885 అడుగుల�
సాగర్కు స్వల్పంగా వరద| మూసీ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రాజెక్టు ఏడు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1,872.64 క్యూసెక్కు
కొనసాగుతున్న వరద| నల్లగొండ: జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ప్రాజెక్టులోకి 4,986 క్యూసెక్కులు నీరు వస్తుండగా, 2,734 క్యూసెక్కుల నీటికి కింది వదులుతున్నారు. జలాశయం పూర్తి నీటిమట్టం 5