నాగార్జున సాగర్| నాగార్జున సాగర్కు వరద పోటెత్తుతున్నది. ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో సాగర్లోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టులోకి 1,11,310 క్యూసెక్కుల వరద వస్తుండగా, 9,154 క్యూసెక
శ్రీశైలం, సాగర్కు కొనసాగుతున్న వరద | కృష్ణా బేసిన్లోని జలాశయాలకు వరద కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాలతో పాటు, నది పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వరద వచ్చి
నందికొండ, జూలై 20: అరుదుగా కనిపించే నీటి కుక్కలు నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ రిజర్వాయర్లో సం దడి చేస్తున్నాయి. సాగర్ జలాశయం నీటిమట్టం పెరుగుతుండటంతో నీటికుక్కలు రిజర్వాయర్ నీటిమట్టం వద్ద, లాంచీ స�
శ్రీశైలానికి భారీగా| ఎగువన ఉన్న జూరాలలో 13 గేట్లు ఎత్తివేయడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నది. దీంతో శ్రీశైలంలోకి 88,051 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 885 అడుగుల�
సాగర్కు స్వల్పంగా వరద| మూసీ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రాజెక్టు ఏడు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1,872.64 క్యూసెక్కు
కొనసాగుతున్న వరద| నల్లగొండ: జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ప్రాజెక్టులోకి 4,986 క్యూసెక్కులు నీరు వస్తుండగా, 2,734 క్యూసెక్కుల నీటికి కింది వదులుతున్నారు. జలాశయం పూర్తి నీటిమట్టం 5
నాగార్జునసాగర్| నల్లగొండ: జిల్లాలోని నాగార్జునసాగర్లో జల విద్యుదుత్పత్తిని అధికారులు నిలిపివేశారు. జెన్కో ఉన్నతాధికారుల ఆదేశాలతో కరెంటు ఉత్పత్తిని ఆపివేశారు. గత నెల 29 నుంచి నాగార్జునసాగర్లో జల వి�
కేంద్రం, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బేఖాతరు చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు కాలువ విస్తరణ నిర్మాణపనులు సాగిస్తున్నది. నిజానికి ఈ అక్రమ ప్రాజెక్టులపై చర
సాగర్| కృష్ణా జలాలపై వివాదం నేపథ్యంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద పోలీసుల భద్రత కొనసాగుతున్నది. పటిష్ట భద్రత నడుమ సాగర్ ఎడమగట్టులోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో కరెంటును ఉత్పత్తి చేస్తున్నారు.
పోలీస్ పహారా| కృష్ణానదీ జలాల విషయంలో నెలకొన్న వివాదాల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రాజెక్టుల వద్ద భద్రతను ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేసింది. జూరాల నుంచి పులిచింతల వరకు డ్యాంలు, విద్యుదుత్పత్తి కేంద్రాల �
నిషేధం| కృష్ణానది జలాల విషయంలో నెలకొన్న వివాదాల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రాజెక్టుల వద్ద భద్రతను పెంచారు. డ్యాంలు, విద్యుదుత్పత్తి కేంద్రాల వద్ద సాయుధ బలగాలను ప్రభుత్వం మోహరించింది. ఇందులో భాగంగా జూరాల �
ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఎంజాయ్ చేసే సినీ సెలబ్రిటీల్లో దక్షిణాది తారలు ఎప్పుడూ ముందుంటారు.
అభిమానుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు చేస్తూ..నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తుంటారు.