MYTA | మలేషియాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు, స్థానిక భారతీయులతో స్వాగత సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాకారుల బృందాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని స్వాగతించి సత్కరించారు
MYTA | మలేషియా తెలంగాణ అసోసియేషన్ (MYTA) తొలిసారిగా బోనాల వేడుకలను ఈ నెల 20 నిర్వహించారు. ఉత్సవాలను తెలంగాణ తరహాలోనే వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి వందలాది తెలుగు కుటుంబాలు, భారతీయులతో పాటు మలేషియాకు చెంద�
మలేషియాలోని కౌలాలంపూర్లో మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా) దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అసోసియేషన్ ఏర్పడి పదేండ�
మలేషియా తెలంగాణ అసోసియేషన్ (MYTA) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కౌలాలంపూర్లోని బ్రిక్ఫీల్డ్స్, ఫైన్ కంటొమినియంలో జరిగిన ఈ వేడుకలు.. "జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం" �