మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావుపై చర్యలు తీసుకోవాలని పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశారు.
ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాటో తెలియని, రెండు సీట్లు ఇస్తే కాంగ్రెస్లోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గజ్వేల్లో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారని గజ్వేల్, �
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. తన కుటుంబానికి రెండు సీట్ల కోసం పట్టుబట్టి అధికార పార్టీ నుంచి బయటకు వెళ్లిన మైనంపల్లి హనుమంత రావుతోపాటు ఆయన కుమారుడు మైనపంల్లి రోహిత్ ఓట్లు సా�
కాంగ్రెస్ ఎన్ని అబద్ధాలు చెప్పినా...బీఆర్ఎస్ ప్రభుత్వంపై గ్లోబల్ ప్రచారం చేసినా...మంచే గెలుస్తుందని, చివరికి ధర్మమే నిలబడుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. మల్కాజిగి�
Congress | ఒకే కుటుంబానికి రెండు టికెట్ల పంచాయితీ ఇప్పుడు కాంగ్రెస్లో అగ్గిరాజేస్తున్నది. మొన్నటి వరకు ఉదయ్పూర్ డిక్లరేషన్ను సాకుగా చూపుతూ ‘ఒకే కుటుంబం-ఒకే టికెట్' అంటూ సుద్దులు చెప్పిన అధిష్ఠానం ఇప్పు�
KTR | రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావుపై మైనంపల్లి హనుమంతరావు వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.