నెపితా: మయన్మార్ సైన్యం నిరసనకారులను అణిచివేస్తున్నది. కొన్ని చోట్ల ఇంటర్నెట్ను బ్లాక్ చేసింది. ఆన్లైన్ సైన్యాన్ని విమర్శిస్తున్నవారిని అరెస్టు చేస్తున్నారు. జుంటా అధికారులు విచక్షణా�
నెపితా: మయన్మార్లో సైనిక ఊచకోతలో మరణించిన వారి సంఖ్య 500 దాటింది. స్థానిక ప్రభుత్వాన్ని ఆధీనంలోకి తీసుకున్న జుంటా సైనికులు.. అక్కడ భారీ స్థాయిలో హింసకు పాల్పడుతున్నారు.ఆంగ్ సాన్ సూకీ పార్టీ నేతృ
ఇంఫాల్: మయన్మార్ శరణార్థులకు ఆశ్రయం ఇవ్వవద్దని మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఆ దేశం నుంచి వచ్చే ప్రజల కోసం శిబిరాలు ఏర్పాటు చేయవద్దని, ఆహారం సమకూర్చవద్దని పేర్కొంది. మయన్మార్ శర�
యాంగోన్: మయన్మార్లో మరోసారి రక్తం ఏరులై పారింది. శనివారం నాటి పోలీస్ కాల్పుల్లో 90 మందికిపైగా మరణించారు. మాండలేలో 13 ఏండ్ల బాలికతో సహా కనీసం 29 మంది మృతి చెందారని, యాంగోన్లో కనీసం 24 మంది మరణించారని మయన్మార
యంగాన్: మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీపై ఆ దేశ సైన్యం అవినీతి ఆరోపణలు చేసింది. యాంగాన్ మాజీ సీఎం పయో మెన్ థేన్ నుంచి సూకీ భారీ ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ మాజీ సీఎం నుంచి సుమారు �