కేరళలో అధికారంలో ఉన్న సీపీఐ(ఎం), గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. రెండు రోజల క్రితం తనను ‘కేర్ టేకర్ గవర్నర్'గా పేర్కొన్న సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీ గోవిందన్న�
ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలు వల్ల దేశంలో శాంతి, సామరస్యానికి విఘాతం కలుగుతుందని డీఏంకే తెలిపింది. రాజ్యాంగం ద్వారా దళితులు, గిరిజనులు తదితర వర్గాలకు డా.బీఆర్ అంబేద్కర్ కల్పించిన హక్కులకు వ్యతిరేకంగా
బీజేపీ, ఆరెస్సెస్ ఎజెండాలో భాగంగానే ‘ది కేరళ స్టోరీ’ రూపొందించారని కేరళ సీపీఎం నేతలు విమర్శించారు. మతాల మధ్య చిచ్చుపెట్టడం, విద్వేషాన్ని వ్యాప్తి చేసే ఎజెండాలో భాగంగానే బీజేపీ ఈ సినిమాను తీసుకొచ్చింద�