Hyderabad | మాంసం ప్రియుల కోసం హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో మటన్ క్యాంటీన్ అందుబాటులోకి రానున్నది. మాసబ్ట్యాంక్లోని పశుసంవర్ధక కార్యాలయ సమీపంలో షీప్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేస్తు�
గొర్రెల పెంపకందారులను ఆర్థికంగా ఆదుకోవడం కోసం ‘కేసీఆర్ జీవబంధు’ అనే కొత్త పథకం అమలు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్టు రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాల్రాజ్య�
ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరం గా, సామాజికంగా అన్ని రంగాలలో వెనుకబడి ఉన్న కులాలలో మరింత వెనుకబడిన కులం ఆరె కటికలది.లంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు 15-20 లక్షల మంది ఆరె కటికలను గత పాలకులు నిర్లక్ష్యం చేశారు.