మత్స్యకారుల జీవితాల్లో మ రిన్ని వెలుగులు నింపాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం యేటా ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుంది. 2016 నుంచి ఇప్పటివరకు వందశాతం రాయితీపై చేప పిల్లలను అందిస్తూ వారి వృత్తిని మరింత ప
మన పథకాలతో లబ్ధిపొందుతూ భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీని ప్రతిపక్షాలు బద్నాం చేసే కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నాయని ముథోల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు విఠల్రెడ్డ�
ముథోల్ నియోజకవర్గం అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులను కోరినట్లు ఆదివారం ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తెలిపారు.
నిర్మల్ జిల్లాలో ఈ సారి కంది పండించిన రైతుకు రంది పట్టుకున్నది. వాన కాలం సీజన్లో రైతులు అం తర పంటతో పాటు ప్రత్యే కంగా కంది సాగు చేసి నప్పటికీ అధిక వర్షాలు పంట పై తీవ్ర ప్రభావాన్ని చూపా యి. తెగుళ్లు సోకడంత