కర్ణాటకలో డీకే శివకుమార్ ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వంలో ముస్లింలకు ఐదు మంత్రి పదవులు కేటాయించాలని ముస్లిం నాయకులు, మత పెద్దలు డిమాండ్ చేస్తున్నారు. ముస్లింల ఓటర్లతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభ�
Karnataka : కర్ణాటకలో డీకే శివకుమార్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు ఒక కొత్త చిక్కు వచ్చి పడింది. కర్ణాటక మంత్రివర్గంలో ఐదుగురు ముస్లింలకు క్యాబినెట్ స్థాయి మంత్రి పదవులు ఇవ్వాలని ముస్లిం సంఘా�
Komatireddy Venkatreddy | రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఎంఐఎం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఏఏ మీద కాంగ్రెస్ ప్రభుత్వం స్టాండ్ ఏంటని ఓ ముస్లిం నాయకుడు కోమటిరెడ్డిని ప్రశ్నించారు.
బీఆర్ఎస్తోనే అన్ని వర్గాలకు సముచిత స్థానం దక్కుతుందని, తెలంగాణ రాష్ర్టానికి సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
ముస్లిం మైనార్టీల అభివృద్ధి, సంక్షేమానికి బీఆర్ఎస్ సర్కారు కృషి చేస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జహీరాబ�
బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ లౌకికవాదిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారని హోంమంత్రి మహమూద్అలీ పేర్కొన్నారు. ఆయన తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ర్టాల వారిని విస్మయానికి గు�