మూసీ పునరుజ్జీవంపై కాంగ్రెస్ పార్టీ ముసలి కన్నీరు కారుస్తున్నదని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బూడిద భిక్షమయ్య గౌడ్ విమర్శించారు. మూసీ విధ్వంసానికి కారకులు ఎవరో బహిరంగ చర్చకు రావాలని సవ
డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపు సర్కార్కు తలనొప్పిగా మారింది. ఇండ్లు కావాలంటూ గతంలో దరఖాస్తు పెట్టుకున్న వారిని కాదనీ.. ఇప్పుడు మూసీ బాధితులకు ఇండ్లు కేటాయించడంపై స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్�
2024, ఫిబ్రవరి 6న ముఖ్యమంత్రి రేవంత్ కార్యాలయంలో మూసీ నది సుందరీకరణ కోసం ఓ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ‘మెయిన్హార్ట్' అనే సంస్థ పాల్గొన్నది. ఈ సమావేశ అనంతరం మూసీ నది సుందరీకరణ కోసం మెయిన్హార్ట్�
‘కాళేశ్వరం ప్రాజెక్టును రూ.97 వేల కోట్లతో నిర్మించి లక్షల ఎకరాలకు నీళ్లు తెస్తే, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 30 కిలోమీటర్ల ముత్యమంత మూసీ సుందరీకరణకు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తానంటున్నాడు.. ఇదేం లెక్క?’ అన�