ఆదాయానికి మించి న ఆస్తుల కేసులో ఇరిగేషన్ శాఖ మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) మురళీధర్రావును ఐదురోజులపాటు ఏసీబీ కస్టడీకి అప్పగిస్తూ మంగళవారం ఇన్చార్జి కోర్టు జడ్జి ఉత్తర్వులు జారీచేశారు.
వరంగ ల్ తూర్పు నియోజకవర్గంలో పోలీసు అధికారులు మరోసారి హద్దు దాటి వ్యవహరించారు. ఎలాంటి ప్రొటోకాల్ లేని వ్యక్తికి ఎస్కార్ట్గా వెళ్లి ఆ శాఖ పరువు తీశారు. మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళీధర్రావు శుక్
రాష్ట్ర బీజేపీలో లోక్సభ ఎన్నికల కోలాహలం మొదలైంది. బీజేపీ కేంద్ర నాయకత్వం దేశవ్యాప్తంగా వంద మంది సిట్టింగ్ ఎంపీలకు రాబోయే లోక్సభ ఎన్నికల్లో సీట్లు నిరాకరించే అవకాశం ఉన్నదంటూ వార్తలొస్తున్నాయి.
రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందనే విషయంలో ఆ పార్టీ నాయకులకున్నంత క్లారిటీ మరెవరికీ లేదు. రాష్ట్ర నాయకుల కంటే జాతీయ నాయకత్వానికి మరింత స్పష్టత ఉన్నది.