దక్షిణ తెలంగాణలో టీఆర్ఎస్ క్రమంగా బలపడుతున్నది. మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. కాంగ్రెస్, కమ్యూనిస్టులకు మునుగోడు కంచుకోట.
ప్రస్తుత కాలంలో రాజకీయ వ్యూహాలు అల్లడంలో కేసీఆర్ను మించినవారు లేరు. ఆయన పాచిక విసిరితే ప్రత్యర్థి విలవిల్లాడాల్సిందే. కేసీఆర్ ఫక్తు రాజకీయ నేతలా కాకుండా, భావోద్వేగాలకు అనుగుణంగా అడుగులేసే నాయకుడు.
‘ఉపఎన్నికలు వస్తేనే నిధులొస్తాయి.. నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. దుబ్బాకలో, హుజూరాబాద్లో ఇదే జరిగింది. ఉపఎన్నిక వచ్చినందుకే దళితబంధు పథకం ప్రకటించారు. నిధులు కేటాయించారు.
తెలంగాణలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)కి ఉనికి కూడా లేదని మునుగోడు ఉప ఎన్నికతో తేలిపోయింది. పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరాం రూపొందించిన సిద్ధాంతాలను వదిలేసి బీజేపీ ట్యూన్లో సాగుతున్న ఆ పార్టీని మున�
మునుగోడుకు బీజేపీ ముఖం చాటేసిం ది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మునుగోడు సభను రద్దుచేసుకోవడం వెనుక భారీ అంతర్మథనమే ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
మునుగోడు ఎన్నికల ప్రచారంలో తాను ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. మునుగోడులో టీఆర్ఎస్ గెలవకపోతే సంక్షేమ పథకాలను ఆపేస్తామని తాను ఎక్కడా చెప్పలేదన�
వర్గీకరణ అమలు చేస్తానంటూ మాట తప్పి మాదిగలను మోసం చేస్తున్న బీజేపీని మునుగోడులో ఓడించాలని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ్చారు.
వ్యక్తి, వ్యవస్థ, సంస్థ... ఏదైనా తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తాయి. సామాజికంగా ఉనికి సంఘర్షణను, ఆ సంఘర్షణ మూలాన్ని విశ్లేషించడానికి మనిషి చేసే ప్రయత్నం అస్తిత్వ ఉద్యమాలకు బీజం వేస్తుంది.