పెగడపల్లి మండల కేంద్రంలో మున్నూరుకాపు యువజన సంఘం నూతన కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నంది మహిపాల్, ఉపాధ్యక్షులుగా దాసరి సాయికృష్ణ, ఐల అరవింద్, కోశాధికారులుగా రాచమల్ల మహేష్, పాదం
నిడమనూరు మండలంలోని సూరేపల్లి గ్రామానికి చెందిన సంకూరి వెంకట నారాయణ మున్నూరు కాపు యువత నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజీవ్ శుక్రవారం నియామక ఉత్తర్వులను