నేరేడుచర్ల మున్సిపాలిటీలో వ్యాపారం చేసుకునే దుకాణ నిర్వహకులు తప్పనిసరిగా ట్రైడ్ లైసెన్స్ తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ యడవల్లి అశోక్రెడ్డి తెలిపారు. శనివారం పట్టణంలోని పలు దుకాణాలను మున్సిపల్ స�
మున్సిపాలిటీని పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యతగా భావించాలని నేరేడుచర్ల మున్సిపల్ కమిషనర్ యడవల్లి అశోక్ రెడ్డి అన్నారు. వంద రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 25వ రోజు బుధవారం మున్సిపాలిటీలోని 5వ �
ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే వ్యాధులు దూరం అవుతాయని నేరేడుచర్ల మున్సిపల్ కమిషనర్ యడవల్లి అశోక్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపాలిటీల్లో చేపట్టిన
మున్సిపాలిటీని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని, దాని కోసం అంతా కృషి చేయాలని నేరేడుచర్ల మున్సిపల్ కమిషనర్ యడవల్లి అశోక్రెడ్డి అన్నారు.