ముంబై ప్రజల జీవనంలో భాగమైన లోకల్ రైళ్లు.. వారి ప్రాణాలను కూడా బలితీసుకుంటున్నాయి. మహానగరంలో ప్రతిరోజూ ఏదో ఒక మూల రైలు ప్రమాదాల్లో ప్రజలు చనిపోతూనే ఉన్నారు. ఇలా గత పదకొండేండ్ల కాలంలో ఏకంగా 29 వేల మందికిపైగ�
ముంబైలో అత్యధికులు లోకల్ రైళ్లపైనే ఆధారపడుతుంటారు. కొన్ని లక్షల మంది రోజూ వీటి ద్వారానే ప్రయాణం సాగిస్తుంటారు. అందుకే ముంబై నగరంలో లోకల్ రైళ్లకు విపరీతమైన డిమాండ్ వుంటుంది. రైల్వే కూడా అ�
Mumbai Local Trains | దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గురువారం నుంచి అన్ని లోకల్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో లోకల్ రైలుసేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇటీవల కేసుల
ముంబై: కరోనా నేపథ్యంలో లోకల్ రైళ్లలో ప్రయాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ ఈ పాస్ విధానాన్ని గురువారం ప్రవేశపెట్టింది. కరోనా టీకా రెండు డోసులు పొందిన వారిని మాత్రమే ఈ నెల 15 నుంచి లోకల్ రైళ్లలో ప్ర
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారినే లోకల్ రైళ్లలో ప్రయాణానికి అనుమతిస్తారు. ఈ నెల 15 నుంచి ఈ విధానం అమలులోకి వస్తుందని సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం తెలిపారు. ఇప్పటికే వ్యా�