హైదరాబాద్ : ములుగు జిల్లా ఏటూరు నాగారంలోని తీగలవాయి కాలనీలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై భర్త పెట్రోల్ పోసి నిప్పంటించడంతో తీవ్రగాయాలై ప్రాణాలు కోల్పోయింది. తీగలవాయి కాలనీకి చెంది
ములుగు : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో రాష్ట్ర స్థాయి సెపక్ తక్రా బాలబాలికల 7వ జూనియర్ చాంపియన్ షిప్ పోటీలను మంగళవారం జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ప్రారంభించారు. ముందుగా 10 జిల
హైదరాబాద్ : ఇతర ప్రాంతాల్లో ఉండే పట్టభద్ర ఓటర్లకు తగిన రవాణా వసతులు కల్పించి ఓటర్లందరినీ పోలింగ్ కేంద్రానికి తీసుకురావాలని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ములుగు, మహబూబాబాద్ గ్రాడ్య�
ములుగు : జిల్లాలోని వాజేడు ఏజెన్సీలో చిరుత సంచారం ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నది. గత నెలలో కొంగల అటవీ ప్రాంతంలో చెట్లపై చిరుతలు సంచరించడం కలకలం రేపింది. తాజాగా వాజేడు మండలంలోని దూలపురం రేంజ్ పరిధిలోని
ములుగు : జిల్లాలోని ములుగు మండలం కొత్తూరు గ్రామంలోని కొండపై కొలువుదీరిన దేవుని గుట్ట ఆలయం నిర్మాణ అద్భుతం అని ఏఎస్పీ పి.సాయి చైతన్య అన్నారు. ఏఎస్పీ హరికృష్ణ, పోలీసు సిబ్బందితో కలిసి సాయి చైతన్య ఆదివారం
మేడారం: సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో పండుగలకు ప్రత్యేక గుర్తింపు లభించిందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ప్రజలు సంతోషంగా పండుగలు చేసుకునే వాతావరణం కల్పించారని చెప్పారు. వనదేవతలు కొలువైన మేడా