వంట చెరుకు కోసం కొంగాల అడవికి వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మందుపాతరపై కాలు పెట్టడంతో పేలి మృతి చెందాడు. ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన ఇల్ల్లెందుల ఏసు(55) ఇల్ల్లెందుల ఏసు, రమే�
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న దేవునిగుట్టపై టఫోనీల (తేనెటీగల గూడులాంటి గుహలు)ను కనుగొన్నట్టు చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్రెడ్డి తెలిపారు.
సిద్దిపేట : ములుగు మండలం బైలంపూర్ అడవిలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. చెట్టుకు ఉరేసుకున్నారు. ఇవాళ ఉదయం స్థానికులు ప్రేమికుల మృతదేహాలను గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలిక�