అభయ గోల్డ్ ఇన్ఫ్రాటెక్ ఇండియా రూ.800 కోట్ల మోసానికి పాల్పడిందని బాధితులు ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం సీబీఐ, ఆర్థిక శాఖకు ఫిర్యాదు చేశారు. ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్ముతో అక్రమంగా ఆస్తులు కూడబెట్టింద�
రాష్ట్రంలో మల్టీలెవల్ మార్కెటింగ్ మోసాలు మళ్లీ పెరుగుతున్నాయి. వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు, హెర్బల్, హెల్త్కేర్, గృహోపకరణాలు, క్రిప్టో కరెన్సీ అమ్మకాల పేరిట పిరమిడ్ తరహాలో ఈ మోసాలు జరుగుతున్నాయి.
మల్టీలెవల్ మార్కెటింగ్ పేరిట ఆన్లైన్లో చీటింగ్కు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర మోసగాడిని సిరిసిల్ల పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. తెలంగాణ, ఆంధ్రా రాష్ర్టాలకు చెందిన వందలాది మంది అమాయకులకు కుచ�
మల్టీలెవల్ మార్కెటింగ్ పేరిట ఆన్లైన్లో మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర చీటర్ను సిరిసిల్ల పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. తెలంగాణ, ఆంధ్రా రాష్ర్టాలకు చెందిన వందలాది మంది అమాయకులకు కుచ్చుట�
మల్టీలెవల్ మార్కెటింగ్ జోలికి వెళ్లొద్దని నగర పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆశతో ఈ ఊబీలో చిక్కుకుంటే నష్టపోవడం తప్ప.. లాభాలు ఉండవని సూచిస్తున్నారు. ఇటీవల ఢిల్లీకి చెందిన ఓ ముఠా హైదరాబాద్లో తిష్టవేసి మ�
పేర్లు మార్చుకొని హాంకాంగ్ కేంద్రంగా కొనసాగుతున్న క్యూనెట్ మల్టిలెవల్ మార్కెటింగ్ బాగోతాన్ని పోలీసులు గుట్టు రట్టుచేశారు. మంగళవారం బంజారాహిల్స్లో పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ వివరాలు వెల్లడించ�