ముక్కోటి ఏకాదశి వేడుకలు శుక్రవారం వైభవంగా జరిగాయి. తెల్లవారుజా ము నుంచే భక్తుల రాక మొదలవడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆలయాలన్నీ కిటకిటలాడాయి. ఈ సందర్భం గా ఉత్తర ద్వారం గుండా భక్తులు స్వామి వారిని దర్శిం�
గోవిందా... గోవిందా నామస్మరణతో వేంకటేశ్వరాలయాలు మార్మోగాయి. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని జిల్లాలోని వైష్ణవాలయాలన్నీ శనివారం భక్తులతో సందడిగా మారాయి. ఉదయం 4గంటల నుంచి ఆలయ అర్చకులు పూజలు చేసి ఉత్తరద్�