దేశీయ కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఆశాజనక పనితీరు కనబరిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికపు నికర లాభంలో 7.4 శాతం వృద్ధి నమోదైనట్లు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది.
Forbes Rich List | ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితా విడుదలైంది. దేశంలో ఫోర్బ్స్ జాబితాలో 200 మంది భారతీయులకు చోటు దక్కింది. గతేడాది ఈ సంఖ్య 169 మంది భారతీయుల పేర్లున్న విషయం తెలిసిందే. నివేదిక ప్రకారం.. భారత బిలియనీర్ల మొ�
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: ముకేశ్ అంబానీకి చెందిన డిజిటల్ సేవల సంస్థ జియో ప్లాట్ఫామ్స్..మరో రెండు స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టింది. సిలికాన్ వాలీ కేంద్రస్థానంగా పనిచేస్తున్న టెక్నాలజీ స్టార్టప్ల�