గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. మండలంలోని ఝరి(బి), ఝరితండా, హిప్నెల్లి తండా గ్రామాలకు చెందిన 96 మంది గిరిజనులకు 207 ఎకరాలకు సంబంధించి పోడు భూముల హక్కు
రాష్ట్రంలో పురాతన ఆలయాల పునర్నిర్మాణంతో పాటు నూతన ఆలయాల నిర్మాణాలు, కల్యాణ మండపాల నిర్మాణాలు చేపడుతూ ప్రభుత్వం ఆధ్యాత్మికతకు పెద్దపీట వేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు.