Chepa Prasadam | సుల్తాన్ బజార్, జూన్ 9: మృగశిర కార్తె సందర్భంగా బత్తిని కుటుంబం నిర్వహిస్తున్న చేప ప్రసాదం పంపిణీ ముగిసింది. బత్తిని కుటుంబసభ్యుల నేతృత్వంలో హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఆదివారం ఉ
మృగశిర కార్తె సందర్భంగా చేపలకు భారీగా డిమాండ్ నెలకొన్నది. చేపల కోసం ప్రజలకు మార్కెట్లలో క్యూకట్టారు. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) మండల పరిధిలోని మేడిపల్లి గ్రామ శివారులో ఉన్న చెరువులో చేపలను పడుతున�
మృగశిర అనగానే గుర్తొచ్చేది చేపలు (Fish). ఈ కార్తె మొదటి రోజు చేపలు తినడం ఆనవాయితీగా వస్తున్నది. కార్తె రోజున చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతుంటారు. ప్రధానంగా ఉబ్బసం, ఆయాసం ఉన్నవారికి ఈ చేపలు ఎంత
ఉబ్బస వ్యాధిగ్రస్తులకు బత్తిని కుటుంబీకులు ఇచ్చే చేప ప్రసాదాన్ని హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఈనెల 8 ,9 వ తేదీల్లో పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమ�