చేప ప్రసాదం (Fish Prasadam) కోసం వచ్చే ప్రతి ఒక్కరికీ చేప మందు అందిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. మృగశిర కార్తె (Mrigasira Karthi) రోజున చేప తినాలి అనే ఒక ఆనవాయితీ ఉందని చెప్పారు.
మృగశిర కార్తె సందర్భంగా నేటి ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. ఉబ్బసంతో బాధపడుతున్న వారికి బత్తిని కుటుంబ సభ్యులు చేప ప్రసాదం పంపిణీ చే�
Mrigasira karthi | మృగశిర కార్తె (Mrigasira karthi) నాడు చేపలు తినడం ఆనవాయితీగా వస్తున్నది. కార్తె తొలిరోజు చేపలు తింటే ఆరోగ్యం బాటుందని, వ్యాధులు దూరమవుతాయని ప్రజల నమ్మకం.
20 మందిపై కేసు..16 బైక్లు స్వాధీనంకురవి, జూన్ 8 : మృగశిర కార్తె రోజు చేపల కోసం జనం పోటీపడ్డారు. గ్రామస్థులతోపాటు పక్క గ్రామాల ప్రజలు వచ్చి అందినకాడికి చేపలను లూటీ చేసేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండల
మృగశిర కార్తె ప్రవేశం నాడు చేపలకు మస్తు గిరాకీ ఉంటుంది. మంగళవారం కార్తె ప్రవేశించడంతో రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లోని మార్కెట్లలోకి చేపలు విరివిగా వచ్చాయి. చేపల కొనుగోలు కోసం ప్రజలు క�
మృగశిర కార్తె ప్రవేశం నాడు చేపలకు మస్తు గిరాకీ ఉంటుంది. మంగళవారం కార్తె ప్రవేశించడంతో రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లోని మార్కెట్లలోకి చేపలు విరివిగా వచ్చాయి. చేపల కొనుగోలు కోసం ప్రజలు క�
మృగశిర కార్తె| నేడు మృగశిర కార్తె కావడంతో చేపల మార్కెట్లలో రద్దీ పెరిగింది. చేపల కోసం ప్రజలు పెద్దఎత్తున ఎగబడుతున్నారు. దీంతో హైదరాబాద్లోని రామ్నగర్ చేపల మార్కెట్ కిటకిటలాడుతున్నది. అదేవిధంగా రోడ్�