అమృత కలశ యాత్రలో భాగంగా పలు గ్రామాల్లో మేరా మట్టి - మేరా దేశ్ ర్యాలీని బుధవారం నిర్వహించారు. ధర్పల్లిలో ఎంపీడీవో లక్ష్మణ్ ఆధ్వర్యంలో మండలంలోని అధికారులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీవో రాజేశ�
జాతీయ ఓటరు దినోత్సవాన్ని జిల్లావ్యాప్తంగా బుధవారం ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగం, ఓటు హక్కుపై అధికారులు గ్రామాల్లో అవగాహన కల్పించారు. అనంతరం ఓటు హక్కు వినియోగించుకుంటామని గ్రామస్తులు ప్రతిజ్ఞ చేశారు. ప