గ్రీన్చాలెంజ్లో మొక్కలు నాటిన జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీం, హైకోర్టు జడ్జీలూ నాటాలని పిలుపు గ్రీన్ ఇండియా చాలెంజ్ అద్భుతమని ప్రశంసలు సీజేఐకి వృక్షవేదం పుస్తకాన్ని అందించిన సంతోష్కుమార్ హైదరాబాద్
హైదరాబాద్ : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్క నాటారు. మంగళవారం రాజ్భవన్ ఆవరణలో సీజేఐ మొక్క నాటారు. పర్యావరణ సమతుల్యత�
హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): బాలీవుడ్ నటుడు అజయ్దేవగణ్కు ఎంపీ, గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు సంతోష్కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా దండుమైలారం ఇండస్ట్రియల్ పార్క్లో �
గజ్వేల్: పర్యావరణ పరిరక్షణ కోసమే తాను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్కుమార్ అన్నారు. శనివారం ఆయన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరి�
హైదరాబాద్ : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం రాజ్ భవన్ ఆవరణలో మొక్కలను నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ శ్రీకారకర్త, ఎంపీ జె. సంతోష్ కుమార్ కూడా �
ఎంపీ సంతోష్ సేవాభావం: గంగుల అభినందన కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 3: కరోనా విపత్కర పరిస్థితుల్లో పేదలు, కార్మికులు, రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదన్న ఆలోచనతో రాజ్యసభ సభ్యుడు ఎంపీ సంతోష్కుమార్ ఆధ్వర్య�
రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ వేల్పూర్, మే 31: రైతుల మేలు కోసం నిరంతరం పోరాడిన దివంగత వేముల సురేందర్రెడ్డి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ అన్నారు. సోమవారం నిజామ�
ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ | తెలంగాణ ఉద్యమకారుడు, మెట్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తండ్రి బాల్క సురేష్ కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు.