కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు మోదీ సర్కార్ కుట్ర పన్నిందని, ఇందులో భాగంగా అధికార మహావికాస్ అఘాదీ(ఎంవీఏ) కూటమి నేతల�
ముంబై : మరి కొద్ది రోజుల్లో బీజేపీకి చెందిన అరడజను మంది నాయకులు కటకటాల్లోకి వెళ్తారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ముంబైలోని శివసేన ప్రధాన కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆ నేతల పేర్లు వెల్�
శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాదీ (ఎంవీఏ) ప్రభుత్వాన్ని కూల్చి, మధ్యంతర ఎన్నికలు తీసుకొచ్చేందుకు సాయం చేయాలంటూ కొంతమంది వ్యక్తులు తనను సంప్రదించారని ఆ పార్టీ రాజ్యసభ
మాజీ ఈడీ అధికారికి బీజేపీ టికెట్ ఇవ్వడంపై సంజయ్ రౌత్ ప్రశ్న లక్నో: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి సంస్థల అధికారులు స్వచ్ఛంద పదవీ విరమణ చేసి, రాజకీయ పార్టీల్లో చేరడం, వారికి టికెట్లు ఇవ్వడంప�
MP Sanjay raut | ఉత్తరప్రదేశ్లో ఎన్నికల నగారా మోగింది. అధికారాన్ని నిలుపుకోవడానికి బీజేపీ, మరోసారి సీఎం పదవి దక్కించుకోవాలని సమాజ్వాదీ పార్టీ, పూర్వవైభవం సాధించాలని కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నాయి.
Sanjay Raut : దేశ విభజనపై శివసేన కొత్త కోణం బయటపెట్టింది. గాంధీకి బదులుగా జిన్నాను గాడ్సే చంపినట్లయితే.. దేశం విభజన జరిగి ఉండేది కాదని మహారాష్ట్రకు చెందిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్...