భారత ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ శనివారం మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. నిరుడు జరిగిన లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిన మాట ముమ్మాటికీ నిజమని, అధికార పార్టీకి ఎన్నికల సంఘం అ�
దేశంలో నిరుద్యోగ సమస్యను ఎన్డీఏతో పాటు యూపీఏ సైతం పరిష్కరించలేకపోయాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అంగీకరించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం మీద జరిగిన చర్చలో సోమవారం ఆయన లోక్సభలో మాట్లా�
గ్రేటర్ కాంగ్రెస్కు అనేక నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థులే కనిపించకపోగా.. ఉన్న కొద్దిపాటి స్థానాల్లోనూ ప్యారాచూట్ నేతలు హస్తం పార్టీ కొంప ముంచుతున్నారు. ఇందులో భాగంగా మల్కాజిగిరి నియోజకవర్గ కాంగ్రె�
Rahul Gandhi | కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్గాంధీ శుక్రవారం మధ్యాహ్నం 3:00 గంటలకు దేశ రాజధాని ఢిల్లీలో మీడియాతో మాట్లాడనున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన విశ్వసనీయ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.
Rahul Gandhi | సోషలిస్టు యోధుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ భౌతికకాయానికి కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ నివాళులర్పించారు. పార్థిదేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలిఘటించారు. అనంతరం ఆయన కుటు�