రామాలయ నిర్మాణాన్ని రాజకీయ లబ్ధికోసం వాడుకుంటున్నారంటూ దళితులు నిరసన తెలపడంతో ఓ బీజేపీ ఎంపీ కంగుతిన్నారు. స్థానిక ఆలయ శంకుస్థాపన చేయకుండానే వెనుదిరిగారు.
ఏకంగా 126 భారీ చెట్లను అక్రమంగా నరికినందుకు మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహా సోదరుడు విక్రమ్ సింహాను బెంగళూరు క్రైంబ్రాంచ్ పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు.
Parliament | పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ఘటనలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. లోక్సభలో గ్యాలరీ నుంచి సభా మందిరంలోకి దూకి పొగ వదిలిన నిందితులు.. వాస్తవానికి వేరే ప్లాన్లు కూడా వేశారని ఢిల్లీ పోలీసు వర్గాలు శ�