MP Keshav Rao | జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ కె. కేశవ రావు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో �
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాను కేంద్రం ఏదో దాస్తున్నదని, ఎంపీలకు సరైన సమాచారం ఇవ్వడం లేదని బీఆర్ఎస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆదివ�
ఒకేసారి 8 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి రికార్డు సృష్టించిన తెలంగాణ.. మరో ఘనత సాధించింది. 2022-23 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా పెరిగిన ఎంబీబీఎస్ సీట్లలో దాదాపు 30% మన రా ష్ట్రం నుంచే కావ డం విశేషం.
చేనేత పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై పార్లమెంట్లో తమ వాణి వినిపిస్తామని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు నేతన్నలకు హామీ ఇచ్చారు.