రాష్ట్రంలో అధికారంలో ఉన్న చోటేబాయ్ రేవంత్రెడ్డి, కేంద్రంలో అధికారంలో ఉన్న బడేబాయ్ నరేంద్రమోదీ హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేసేందుకు కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బో
కాళేశ్వరం ప్రాజెక్టును తప్పు పట్టేందుకు కాంగ్రెస్ సర్కారు సృష్టించిన కరువులో రైతులు బలవుతున్నారని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ధ్వజమెత్తారు.
‘బీఆర్ఎస్ హయాంలోనే కరీంనగర్లో అభివృద్ధి జరిగింది. ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందాయి. అటు డబుల్ ఇంజిన్ సరారు అని చెప్పుకునే బీజేపీ, ఇటు మాటలతో కోటలు కట్టే కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి శూన్యం.