సికింద్రాబాద్ ఎంపీగా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసిన కిషన్రెడ్డికి మరోసారి ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరని హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నా
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోనున్నదని, పార్టీ అభ్యర్థి తీగుల్ల పద్మారావు గౌడ్ భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని నగరానికి చె
నగరానికి సుపరిచితులు.. రాజకీయాల్లో సికింద్రాబాద్ అంటేనే గుర్తుకొచ్చే పేరు పద్మారావు.. కాబోయే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీ పజ్జన్న అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెం
పజ్జన్న. ఇది పేరు మాత్రమే కాదు నిరుపేద గుండెల్లో ఓ ధైర్యం. ఏ ఆపదొచ్చినా నేనున్నానంటూ భరోసానిచ్చే ఓ నమ్మకం. అందుకే పజ్జన్న అంటే గ్రేటర్ ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుంటారు. ఇంట్లో మనిషిలా ఆరాధిస్తారు.