చెన్నూర్ బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ ఎన్నికల ఖర్చు కోసం చెన్నూర్ మండల మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెల దామోదర్రెడ్డి రూ.51 వేలు విరాళంగా అందజేశారు.
పెద్దపల్లి మండలం రాగినేడులో శ్రీ నాగలింగేశ్వరస్వామి ఆలయంలో శ్రీ పంచాయతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్గుప్తా నేతృత్వంలో పుష్
జేపీసీ వేయాలి లేదంటే సీజేఐతో విచారణ చేపట్టాలి దేశ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ, ప్రపంచ దేశాల ముందు భారత్ ప్రతిష్ఠను దిగజార్చిన అదానీ గ్రూప్పై సమగ్ర విచారణ చేయాలి. ఈ ఆర్థిక సంక్షోభంపై జాయింట్ పా