Banda Prakash | తెలంగాణ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న బండా ప్రకాశ్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు బండా ప్రకాశ్ అందజేశారు. బండా ప్రకాశ్ వ�
చిక్కడపల్లి : మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ అన్నారు. దేశంలో మత్స్యకారుల సంక్షేమానికి వెయ్యికోట్ల బడ్జెట్ కేటాయించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్క�
హిమాయత్నగర్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫోటోను కరెన్సీ నోటుపై ముద్రించాలని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాశ్ ముదిరాజ్ కేంద్ర ప్రభుతాన్ని కోరారు. ఈ అంశాన్ని పార్లమెంట్లో �
జమ్మికుంట/జమ్మికుంట చౌరస్తా : హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెల్లు శ్రీనివాస్ 25 వేల ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయమైపోయిందని, ఈ మేరకు ఉదయమే మనకు తాజా సర్వేలు అందాయని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు వెల్లడించ�
వరంగల్ చౌరస్తా : వరంగల్ గిర్మాజీపేటలోని ముదిరాజ్ కులస్తుల తమ కులదైవమైన పెద్దమ్మతల్లికి బోనాలు సమర్పించారు. ఆదివారం రాత్రి మహిళలు నెత్తిన బోనం ఎత్తుకుని ఆలయానికి వెళ్లి పెద్దమ్మతల్లికి మొక్కులు చెల�
ఎంపీ బండా ప్రకాశ్ పిలుపు హిమాయత్నగర్, అక్టోబర్ 1:నిబంధనల ప్రకారం మత్స్యకారులుగా కొనసాగుతున్న వివిధ సామాజికవర్గాల మధ్య సమన్వయం పెంచేందుకు ప్రభుత్వం నియమించిన కమిటీ కృషి చేయాలని తెలంగాణ ముదిరాజ్ మహ
రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాశ్ హనుమకొండ : గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండాప్రకాశ్, కలెక్టర్ రాజీవ్గాంధీహన్మంతు సర్పంచులకు సూచించారు. �
దౌల్తాబాద్ : టీఆర్ఎస్ పార్టీలో పని చేసే ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం దౌల్తాబాద్ మండల కేంద్రంలోని చెన్నకేశవ ఫంక్షన్హాల్లో నిర్వహించిన నూతన మ�
రానున్న రోజుల్లో కమిటీలకు ప్రాధాన్యత సంక్షేభంలోనూ సంక్షేమాన్ని అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శం రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్ కొడంగల్ : బంగారు తెలంగాణ నిర్మాణానిక�
Venkaiah Naidu : బాలల న్యాయ చట్టం (జువెనైల్ జస్టిస్) విషయంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణలను భారతదేశం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్వాగతించారు. సవరణలు చేసిన ఈ చట్టాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా, ప్ర�
Venkaiah Naidu : అనాధలను ఆదుకోవడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని, అదే సమయంలో వారికి కూడా హక్కులు ఉంటాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు