మొజాంబిక్ ఉత్తర కోస్తాలో ఓ పడవ మునిగిపోవడంతో దాదాపు 94 మంది ప్రాణాలు కోల్పోయారు. నంపుల ప్రావిన్స్ దీవికి సమీపిస్తుండగా ప్రమాదం జరిగిందని, ఈ పడవలో సుమారు 130 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు.
ఆఫ్రికా దేశం మొజాంబిక్లో (Mozambique) తివ్ర విషాదం చోటుచేసుకున్నది. మొజాంబిక్ ఉత్తర తీరప్రాంత సముద్రంలో ప్రమాదవశాత్తు మత్స్యకార పడవ మునిగిపోవడంతో 90 మందికిపైగా మరణించారు.
పల్మా: ఆఫ్రికా దేశమైన మొజాంబిక్లో ఇస్లామిక్ ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. పల్మా పట్టణాన్ని సీజ్ చేశారు. ఆ నగరంపై దాడి జరిగిన ఘటనలో డజన్ల సంఖ్యలో జనం మృతిచెందినట్లు తెలుస్తోంది. ఓ �