మోహన్ వడ్లపట్ల స్వీయదర్శకత్వంలో నిర్మించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘M4M’ (Motive for murder). జో శర్మ కథానాయిక. ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతున్నది. దర్శక,నిర్మాత మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ ‘ కథను నమ్ముకొని చేసిన సినిమ
జోశర్మ ప్రధాన పాత్రలో నటించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ‘ఎమ్4ఎమ్' (మూటీవ్ ఫర్ మర్డర్). స్వీయ దర్శకనిర్మాణంలో మోహన్ వడ్లపట్ల రూపొందించారు. త్వరలో తెలుగుతో పాటు ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నారు.
మల్లెపువ్వు, మెంటల్కృష్ణ, కలవరమాయే మదిలో వంటి చిత్రాలను తీసిన నిర్మాత మోహన్ వడ్లపట్ల దర్శకుడిగా మారారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘ఎమ్4ఎమ్' (మోటివ్ ఫర్ మర్దర్). సంభీత్ ఆచార్య, జోశర్�