మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విటర్లో తరుచూ మోటివేషనల్ వీడియోలు షేర్ చేస్తుంటారు. ఇటీవల చేపలు పట్టే బాలుడి వీడియోను పోస్ట్ చేశారు. అంకితభావం, సింప్లిసిటీ, ఓపిక ఉంటే విజయం సాధించ�
పిల్లి ఆహారాన్ని రెండు కాకులు టీంగా ఏర్పడి దోచుకుంటాయి. మొదట ఓ కాకి పిల్లి తలపై పొడుస్తుంది. దీంతో ఆ పిల్లి కాకిపైకి వెళ్తుంది. మరో కాకి వచ్చి ఆహారాన్ని ఎత్తుకెళ్తుంది. ఈ వీడియోలో కాకుల్లా కలిసి ప
నేటి బాలలే రేపటి పౌరులు..అందుకే చిన్నతనంలోనే వాళ్లకు కొన్నింటిని నేర్పిస్తే వారు భవిష్యత్తులో మంచి పౌరులుగా తయారవుతారు. ఆటోమేటిక్గా వాళ్లు ఉన్నతస్థితికి వెళ్లిపోతారు అంటున్నారు ప్రముఖ వి
క్రికెటర్లకు ఫిట్నెస్ చాలా ముఖ్యం. అందుకే రెగ్యులర్గా వ్యాయామం చేస్తుంటారు. అయితే, ఇటీవల ఇండియన్ క్రికెట్ టీం స్టార్ బ్యాట్స్మెన్ సురేశ్రైనా నాన్స్టాప్ ఎక్సర్సైజ్ వీడియో వైరల్ అయ్యింది.