Mothkupally Narsimhulu | దళితుల గురించి మాట్లాడే అర్హత బీజేపీ (BJP) నేతలకు లేదని టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు (Mothkupally Narsimhulu) అన్నారు. దళితబంధు (Dalitha bandhu) అమలైతే దళితులంతా కేసీఆర్
హుజూరాబాద్ : బీజేపీ నేత ఈటల రాజేందర్ పెద్ద అవినీతి పరుడు అని, ఆయనకు ఓట్లు వేస్తే అవినీతికి వేసినట్లేనని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింలు పేర్కొన్నారు. పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మా
హుజూరాబాద్ : ఈటల రాజేందర్ కు వేల కోట్లు ఏవిధంగా వచ్చాయి? వందల ఎకరాలు ఎలా వచ్చాయి..? నీవు పేదవాడివైతే నీ కోసం బాధపడేవాళ్ళం… కానీ నీవు దోపిడీ చేస్తూ బతుకుతున్నావ్ అని మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు ఈటల�
తెలుగుయూనివర్సిటీ : రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాను కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వ కుంట్ల చంద్రశేఖర్రావు లాంటి గొప్ప వ్యక్తిని చూడలేదని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింలు అన్నారు. తెల�
కవాడిగూడ :దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి అహర్నిశలుకృషి చేస్తున్నదని అఖిల భారత విద్యార్థి యువజన జేఏసీ చైర్మన్ సగరపు ప్రసాదరా�
ఉస్మానియా యూనివర్సిటీ: దళిత ముద్దుబిడ్డ మోత్కుపల్లి నర్సింలుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎవరికైనా తగిన గుణపాఠం చెబుతామని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మో�
పథకంపై కాంగ్రెస్, బీజేపీ తీరు సిగ్గుచేటు ఇలాంటి పథకం దేశంలో మరెక్కడా లేదు సీఎం కేసీఆర్ దళితుల ఆత్మబంధువు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు విపక్షాల తీరుకు నిరసనగా ఒకరోజు దీక్ష దేశంలో దళితుల ఉజ్వల భవ�
కవాడిగూడ: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని ప్రతిపక్షాలు అడ్డుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింలు అన్నారు. ఎన్ని శక్తులు అడ్డుపడిన
ఆర్కేపురం: దళితబందు పథకంపై ప్రతిపక్ష పార్టీల కుట్రలకు వ్యతిరేకంగా ఒక రోజు దీక్ష చేపడుతున్న మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింలను ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి మర్యాద పూర్వకంగా కలిశారు. ఆది�
సీఎం కేసీఆర్| సీఎం కేసీఆర్ దళితుల ఆత్మబంధువని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. దళితబంధు లాంటి పథకం దేశంలో మరెక్కడా లేదని, ఆ పథకాన్ని విజయవంతం చేసుకోవాలన్నారు.