మొరాదాబాద్| ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం 6 గంటలకు ఢిల్లీ-లక్నో జాతీయ రహదారిపై మొరాదాబాద్ వద్ద ఓ డీసీఎంను ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. అనంతరం అదుపుతప్పిన బస్స
అక్రమ మద్యం| ఉత్తరప్రదేశ్లో అక్రమ మద్యం తయారు చేస్తూ నలుగురు మృత్యువాత పడ్డారు. మొరదాబాద్ జిల్లాలోని రాజ్పూర్ కెసారియాలోని ఓ ఇంట్లో అక్రమంగా మద్యం తయారు చేస్తుండగా విషపూరిత వాయువులు వెలువడ్డాయి. ద�
లక్నో: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య అంతకంతకే పెరిగిపోతున్నది. గత వారం రోజులుగా ప్రతిరోజు లక్షకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్�
మొరాదాబాద్: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. కొత్తగా నమోదవుతున్న రోజువారీ కేసుల సంఖ్య గత కొన్ని రోజుల నుంచి లక్షకు తగ్గడంలేదు. తాజాగా శుక్రవారం ఉదయానికి గడిచిన 24 గ�