విశాఖ ఇండస్ట్రీస్, హెచ్సీఏకు మధ్య ఎలాంటి అధికారిక ఒప్పందం కుదరకముందే హెచ్సీఏ విశాఖకు రూ.2.32 కోట్లు చెల్లించిందని టీసీఏ ప్రధాన కార్యదర్శి దారం గురువారెడ్డి ఆరోపించారు.
బీజేపీ కూటమి పాలిత మహారాష్ట్రలో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇటీవల బయటపడిన ఆదర్శ్ పథ్ పేడి రూ.202 కోట్ల కుంభకోణం మర్చిపోకముందే, ఆదర్శ్ మహిళా సహకార బ్యాంకులో రూ.60 కోట్ల మేరకు అమాయకులను మోసగించినట్లు