Kaleshwaram | కాళేశ్వరం నీళ్లు రాక అల్లాడుతున్నామని, పంటలు వేసే పరిస్థితి లేక భూములను పడావు పెడుతున్నామని రైతులు కన్నీరుమున్నీరైనా కాంగ్రెస్ ప్రభుత్వం కనికరించడం లేదు. ప్రాజెక్టులో దెబ్బతిన్నది రెండు పిల్లర�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి తనకు అలవాటైన అబద్ధాలను అందంగా వల్లెవేశారు. తాను సీఎం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యుల్ని ఒక్కర్ని కూడా సస్పెండ్ చేయలేదని చెప్పారు.