తొలుత రిటర్నింగ్ అధికారుల ఆధీనంలో ఉన్న ఈవీఎంలను సోమవారం(నేడు) ప్రిసైడింగ్ అధికారి (పీవో) సారథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో అమర్చుతారు. అనంతరం ఉదయం 5 గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థుల తరపున వచ్చిన ఏజెంట్ల సమక్ష�
కరీంనగర్ కలెక్టరేట్ సమీపంలోని ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాల గోడౌన్ను కలెక్టర్ పమేలా సత్పతి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గోడౌన్లో కొనసాగుతున్న రెండో స్థాయి తనిఖీ కార్యక్రమాన్ని పరిశీలించి,
వికారాబాద్ పట్టణ కేంద్రంలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం) యంత్రాల మొదటి దశ పరిశీలన(ఎఫ్ఎల్సీ) పూర్తి కావడంతో గురువారం వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి మాక్ పోలింగ్ ప్రక్రియను పరిశీలించా�
పోలింగ్ సమర్థవంతమైన నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారుల పాత్ర క్రియాశీలకమని తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సామగ్రిని అక్టోబర్ 29న ఆయా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల �
Telangana bhavan | దేశ 16వ రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు మాక్ ఓటింగ్ నిర్వహిస్తున్నారు.