బ్రాండ్ అంటే క్రేజీగా ఫీల్ అవ్వని అబ్బాయిలు ఉండరు.. అమ్మాయిలైతే అసలు చెప్పనక్కర్లేదు. బ్యాండ్ బజాయించేస్తారు. అందుకే మొబైల్ కంపెనీలు తమ బ్రాండ్ ఫోన్లను సరికొత్త ఫీచర్లతో నిత్యం అప్డేట్ చేస్తూ మా�
టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ మొబైల్ సబ్స్ర్కైబర్లను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నాయి. మే నెల చివరినాటికి ఈ రెండు సంస్థల నెట్వర్క్ను 34.4 లక్షల మంది ఎంచుకున్నారు.
దేశీయ టెలికం దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో మొబైల్ వినియోగదారులకు షాకిచ్చింది. వచ్చే నెల 3 నుంచి అన్ని రకాల ప్లాన్ల టారిఫ్ ధరలను 12 శాతం నుంచి 27 శాతం వరకు పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది.
IPL 2024 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వేళ క్రికెట్ లవర్స్కు జియో బంపరాఫర్ ప్రకటించింది. రూ.49 ప్రీపెయిడ్ డేటా ప్లాన్తో ఒక రోజు వ్యాలిడిటీతో 25 జీబీ డేటాను అందిస్తున్నట్లు వెల్లడించింది. అయితే యాక్టివ్ ప్లాన్ ఉ�
మొబైల్ యూజర్లకు గురువారం మధ్యాహ్నం ఓ ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ వచ్చింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు జీనోమ్ వ్యాలీలో యూరోఫిన్స్ బయోఫార్మా సర్వీసెస్ క్యాంపస్లో ప్రసంగిస్తుండ
Emergency Alert | స్మార్ట్ ఫోన్లలో ఎమర్జెన్సీ అలర్ట్ (Emergency Alert) వినియోగదారులను మరోసారి గందరగోళానికి గురి చేసింది. గతంలో మాదిరిగానే దేశవ్యాప్తంగా ఇవాళ చాలా మంది మొబైల్ యూజర్లకు ఓ ఎమర్జెన్సీ అలర్ట్ సందేశం వచ్చింది