దేశంలో ప్రైవేటు ఉద్యోగి జీవితం దినదిన గండంగా మారుతున్నది. ఎంత పెద్ద కంపెనీ అయినా ఉద్యోగానికి గ్యారెంటీ లేకుండా పోతున్నది. లాభాలు లేవనో, ఖర్చులు తగ్గించాలనో, ఏఐతో ఉద్యోగుల అవసరం తగ్గిందనో ప్రతీనెలా పదుల �
రాష్ట్రంలో ఇప్పటికే ఏర్పాటైన బహుళజాతి కంపెనీలు (ఎంఎన్సీ), వాటికి అనుబంధంగా కొనసాగుతున్న అనేక సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) భవితవ్యంపై ఉత్కంఠ నెలకొన్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన ఈ ఏడున్నరేండ్లలో మన ప్రాంతం మొత్తం ఓ గొప్ప అభివృద్ధి దిశగా ముందుకు నడుస్తున్నది. పారిశ్రామికీకరణ, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వటం ఈ స�