ఎంఎంటీఎస్ రైలులో ఒంటరిగా ఉన్న యువతిపై ఓ గుర్తు తెలియని యువకుడు లైంగికదాడికి యత్నించగా తప్పించుకునే ప్రయత్నంలో యువతి రైల్లో నుంచి బయటకు దూకి తీవ్రంగా గాయపడింది.
ముందు పాత రైళ్లు, సర్వీసులను రద్దు చేస్తారు. మళ్లీ కొన్నాళ్లాగి కొత్త రైళ్లంటూ, సర్వీసులంటూ ప్రకటిస్తారు. ఆ తర్వాత ఊదరగొడతారు. ఇక అక్కడి నుంచి అన్నీ కొత్త సర్వీసులేనంటూ ఉధృతంగా ప్రచారం మొదలు పెడతారు. ప్రధ
ఆర్భాటం ఎక్కువ.. అభివృద్ధి తక్కువ అన్న చందంగా ఉన్నది రైల్వే ప్రాజెక్టుల అంశాలు. రాష్ట్రంలోని హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉండే ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులను త�
ఎంఎంటీఎస్.. ఇది సామాన్యుడి రైలు. ఈ నెల 8న సికింద్రాబాద్ స్టేషన్లో 13 కొత్త ఎంఎంటీఎస్ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఈ సర్వీసులు ఎప్పుడొస్తాయో తెలియదు.