పట్టణ పేదలకు వైద్యం అందించే బస్తీ దవాఖానల్లో సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు రావడం లేదు. మార్చి, ఏప్రిల్, మే వేతనాలు పెండింగ్లో ఉన్నాయని, కుటుంబపోషణ, పిల్లల ఫీజులు, ఇంటి అద్దె, ఇతర ఖర్చులకు అప్పు చేయా ల్సి
జిల్లా వైద్యశాఖలో వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు వెల్లువెత్తాయి. అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 73 పోస్టులు ఉండగా.. ఏకంగా 4 వేలకు పైగా అప్లికేషన్లు అందాయి.
సీఎం కేసీఆర్ విజన్తో రాష్ట్రం ‘ఆరోగ్య తెలంగాణ’ వైపు అడుగులు వేస్తున్నది.. ఒకప్పుడు గ్రామాలు, పట్టణాలలోని ఆరోగ్య ఉపకేంద్రాల్లో ఏఎన్ఎంలు అందుబాటులో ఉండి ప్రజలకు వైద్యసాయం అందించేవారు. నేడు అవే ఉపకేంద�