తాము అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన పథకాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా ఫలితాలనిస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ ఎక్స్లో పేర్కొన్నారు. ‘మా ప్రభుత్వ ప్రయత్నాలు, ప్రణాళికలు ఫ
చారిత్రక మీరాలం చెరువులోకి చుక్కా మురుగునీరు చేరకుండా జలమండలి పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. ఇప్పటికే ఎస్టీపీ ప్రాజెక్టు ప్యాకేజీ -2లో 41.5 ఎంఎల్డీ సామర్థ్యంతో మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మిస్తున్
మరోసారి తెలంగాణకు రాబోతున్న ప్రధాని నరేంద్రమోదీ.. ఈసారైనా రాష్ర్టానికి ఏమైనా ఇస్తారా? ఎప్పటిలాగే ఉత్త చేతులతోనే వస్తారా? అని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి
దేశంలోనే వంద శాతం మురుగు శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ అవతరించనుంది. జలమండలి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మురుగు నీటి శుద్ధి కేంద్రాల పనులు తుది దశకు చేరువలో ఉన్నాయి. విడతల వారీగా అందుబాటులోకి తీసుకువ�
వేసవిని దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి ఆదేశించారు. సోమవారం మున్సిపాలిటీలోని పందిరిగుట్ట వద్ద ఉ�
సూర్యాపేట నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు చేయడంతో పాటు, గత పాలకుల పుణ్యమా అని పేరుకుపోయిన సమస్యలపై మంత్రి జగదీశ్రెడ్డి దృష్టి సారించారు. ఉమ్మడి రాష్ట్రంలో సూర్యాపేట ప్రజలు మురుగునీట