రాబోయే 40-50 సంవత్సరాల వరకు తెలంగాణలో విద్యుత్తు, తాగునీటి సమస్య లేకుండా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్లు తీర్చిదిద్దారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి కొనియాడారు.
రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితంగా జీహెచ్ఎంసీ విస్తరణ ప్రక్రియ చేపట్టిందని శాసనమండలి సభ్యులు విమర్శించారు. ఇది 74వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలగమని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి గెలుపుఖాయమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు.
నిండు మనస్సుతో ఆశీర్వదించండి... మీలో ఒకరినై సేవకుడిగా పని చేస్తానని మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేటలో పార్టీ శ్రేణుల సమావేశంలో మాజీమంత్రి హరీశ్రావు,
మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్, ఎమ్మెల్సీ పి.వెంకట్రామిరెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.