ఎల్లవేళలా ప్రజల మధ్య ఉండి సేవ చేసే నాయకుడు కావాలో.. టూరిస్టు నేతలు కావాలో ప్రజలే తేల్చుకోవాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ సూచించారు. స్థానిక గునుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించ�
సూర్యాపేట జిల్లా కేంద్రంలో సినీ తార రాశిఖన్నా సందడి చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన మాంగళ్య షాపింగ్ మాల్ను ఆమె
ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున హాజరైన పట్టణ ప్రజలు, అభిమానులకు �
సీఎం కేసీఆర్ పాలనలో అన్ని రంగాల అభివృద్ధితోపాటు గడపగడపకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, తొమ్మిదేండ్లలో జరిగిన ప్రగతి కండ్ల ముందు సాక్షాత్కరిస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ర
సీఎం కేసీఆర్ కారణజన్ముడని, ఆయన నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందిన విధంగా దేశం అభివృద్ధి చెందాలని ప్రజలు కోరుకుంటున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అభిప్రాయపడ్డారు.