దుండిగల్ పీఎస్ పరిధిలోని భౌరంపేటలో బాలికపై జరిగిన అఘాయిత్యంపై పోక్సో చట్టం అమలు చేసి, నిందితుడిని రిమాండ్కు తరలించామని మేడ్చల్ జోన్ డీసీపీ ఎన్.కోటిరెడ్డి తెలిపారు. ఈ కేసును పోలీసులు గోప్యంగా ఉంచ�
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆటోడ్రైవర్లను ఆదుకొని చిత్తశుద్ధిని చాటుకోవాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు డిమాండ్ చేశారు. హైదర్గూడలోని ఎమ్మెల్య�
ప్రతిపక్షాల మాటలు విని కుత్బుల్లాపూర్ ప్రజలు ఆగం కావొద్దని ఎమ్మెల్సీ, నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జి శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ.వివేకానంద్ అన్నారు.
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బుధవారం మేడ్చల్ పట్టణంలో జరుగనున్న ప్రజా ఆశీర్వాద బహిరంగసభ ఏర్పాట్లును ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు మంగళవారం రాష్ట్ర కార్మిక ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారె�
ప్రతిభావంతులై ఉండి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను ఆదుకునేందుకు ఎల్లప్పుడు తాను సిద్ధంగా ఉంటానని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజు అన్