సికింద్రాబాద్ పార్లమెంట్లో లక్ష మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టించబోతున్నామని, ఇప్పటికే 11 శాతం ముందంజలో ఉన్నామని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. మా అన్న కేసీఆర్ నన్ను పి
నగరం నడిబొడ్డున ఈ నెల 25వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
Minister Harish Rao : ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా కార్పొరేట్ తరహా వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హారీశ్ రావు(Harish Rao) అన్నారు. ఎంఎన్జీ ఆసుపత్రి(MNJ Hospital)లో అధునాతన రోబోటిక్ సర్జికల్ సిస్టంతో పాటు �
చారిత్రక ఘనకీర్తిని కలిగిన లాల్దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. భక్తుల కోసం ఇప్పటికే అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా �
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో బోనాల పండగ ఓ భాగమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ ప్రభాకర్ అన్నారు. శనివారం లాల్దర్వాజా అమ్మవారిని ఆయన ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల �
శిశువు పుట్టగానే క్రిటికల్ కేసులుంటే ఇప్పటివరకూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి వైద్యం కోసం హైదరాబాద్కు తీసుకువస్తున్నారు. దీంతో కొంతమంది శిశువులు మార్గమధ్యలోనే మరణిస్తున్నారు.