రెండు తెలుగు రాష్ర్టాల్లో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీల నామినేషన్ల ఘట్టం ముగిసింది. తెలంగాణలోని 5 స్థానాలకు గాను కాంగ్రెస్ మూడింటికి, ఒక్కో స్థానానికి సీపీఐ, బీఆర్ఎస్ తమ అభ్యర్థులను నిలబెట్టాయి. 21మంది ఎ�
కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటాపోటీ ఉండే అవకాశం కనిపిస్తున్నది. నామినేషన్ల ఘట్టం సోమవారమే ముగియగా, ఈసారి అధిక సంఖ్యలో దాఖలు కావడం బరిలో నిలిచే అభ�
రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో మొత్తం 192 నామినేషన్లు దాఖలైనట్టు సమాచారం. త్వరలో పూర్తి వివరాలు తెలియజేస్తామని తెలంగాణ సీఈవో సుదర్శన్రెడ్డి తెలిపారు.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సోమవారం నల్లగొండలోని కలెక్టరేట్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. వచ్చే నెల 29తో ప్రస్తుత ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పదవీ కా
నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. మూడు జిల్లాల పరిధిలో ప్రధాన పార్టీలతోపాటు వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థ్ధులు మొత్తం 69 మంది 117 సెట్ల నామిన�
ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు గురువారంతో ముగియనుంది. ఇప్పటి వరకు ఒక్కరు కూడా నామినేషన్ దాఖలు చేయలేదు. ఏకగ్రీవం కాకుంటే ఈ నెల 29న ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నికల్లో గెలిచేవారు